9tv digital అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం, రామన్నపాలెం సమీపంలో వ్యక్తి దారుణ హత్య.
రామన్నపాలెం జంక్షన్ నుంచి సుభద్రయ్యపాలెం వెళ్లే రహదారిలో గుర్తు తెలియని వ్యక్తిని రోడ్డు పక్కనే రాయితో కొట్టి చంపిన ఆనవాళ్లు.ఉదయాన్నే మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం.దుంగలవానిపాలెం గ్రామం ..దనిమిరెడ్డి రవి గా గుర్తిపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది