కొయ్యూరు మండలం జడ్పిటిసి వారా నూకరాజు పై చటర్జీ పురం గ్రామానికి చెందిన వారు దాడి చేయడం జరిగింది గ్రామంలో భూ వివాదంపై గత కొన్ని రోజుల నుంచి జడ్పిటిసి కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు వివాదాల జరుగుతున్నాయి.. ఈ సందర్భంలో బుధవారం వారా నూకరాజు కుటుంబ సభ్యులు భూమిలో ఘర్షణ పడుతుండగా పలువురు జడ్పిటిసి పై కర్రలతో దాడి చేశారు అయితే నూకరాజు దాడిలో తీర్వవంగా గాయపడడంతో డౌనురు హాస్పిటల్ తరలించి వైద్యం నిర్వహించారు...ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు... మరికొంత పూర్తి సమాచారం తెలియాల్సివుంది