పేకాట శిబిరం పై పోలీసులు దాడి


                                                                               గొలుగొండ మండలం కృష్ణదేవి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో, చోద్యం గ్రామ పేకాట శిబిరం పై పోలీసులు దాడులు చేపట్టారు..

గ్రామ సమీపంలో  పేకాట ఆడుతున్నారని ఎస్సై ఎం.ఉపేంద్ర కు ముందుస్తు సమాచారం మేరకు 

పేకాట ఆడుతున్న వారిపై తమ సిబ్బందితో దాడి చేసి 7గురు నిందితులను అరెస్టు చేసి, వారివద్ద  నుంచి 10,200/- నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని కేడీపేట   ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు....