స్వాతంత్ర్య సమర యోధుడు,
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన స్వర్గీయ శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి 144 వ జన్మదినోత్సవ సందర్భంగా
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామం లోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఉండ్రాజవరం మండలం అధ్యక్షులు విరమళ్ళ బాలాజీ
గారు మరియు జనసైనికులు నివాళులర్పించారు.