జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ సోకింది,,ఈ నెల 16 వ తారీఖున జనవాణి కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి నుండి భారీ ర్యాలీ లో వర్షం లో నే తుడుచుకుంటూ,, మండపేట,,భీమవరం , చేరుకున్నారు,, అలా తడవడం వల్ల,, జ్వరం వచ్చినట్టు , తెలుస్తుంది... ఆయన పాటు, మరి కొంత మంది నాయకులకు,, సెక్యూరిటీ, వాళ్లకు కూడా వైరల్ ఫీవర్ వచ్చింది..
ఈ నెల 24 న జరగలిసిన,, జనవాణి కార్యక్రమం,, వాయిదా వేశారు.. మళ్ళీ 30న లేదా,, ఎప్పుడు ఎక్కడ అన్నది, చెబుతారు.. ఆయన తొందరగా కోలుకోవాలని,, జనసేన, కార్యకర్తలు, చాలా ఆలయాల్లో పూజలు జరిపించారు..